మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి తొలి పత్రిక క్యాలెండర్ ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాదాపూర్ డిసిపి మాట్లాడుతూ తొలి పలుకు పత్రిక ప్రజల పక్షాన , ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తూ వాటి పరిష్కారం అయ్యేవిధంగా పని చేయాలి అని, ప్రజల గొంతు కావాలి అని , పక్షపాతం లేని పత్రికగా బాధ్యతలు నిర్వర్తించాలని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ అనిల్ మరియు మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజు యాదవ్ శేర్లింగంపల్లి రిపోర్టర్ జగదీష్ కుమార్, రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more