ప్రగతి భవన్ : హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం పిలుపునిచ్చారు.
బీసీల అభివృద్ధి తోడ్పడే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కే మద్దతు జాతీయ బీసీ దళ్ మరియు అనుబంధ సంఘాలు బీసీల అభివృద్ధి తోడ్పడే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు జాతీయ...
Read more