ప్రగతి భవన్ : హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం పిలుపునిచ్చారు.
బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే — ప్రతిస్పందన తప్పదు!”
బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే మౌనం కాదు — ప్రతిస్పందన తప్పదు!” సంగారెడ్డిలో ఎన్నికల విధుల్లో ఉన్న సీఐ శివకుమార్పై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...
Read more