హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు..వారితో పాటు అతిథులుగా ఎమ్మెల్సీలు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె నవీన్ కుమార్ గార్లు మరియు ఎమ్మెల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు పాల్గొన్నారు.
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more