హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు..వారితో పాటు అతిథులుగా ఎమ్మెల్సీలు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె నవీన్ కుమార్ గార్లు మరియు ఎమ్మెల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు పాల్గొన్నారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more