హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు..వారితో పాటు అతిథులుగా ఎమ్మెల్సీలు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె నవీన్ కుమార్ గార్లు మరియు ఎమ్మెల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు పాల్గొన్నారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more