తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తల్లి దివంగత కృష్ణ కుమారి గారి భౌతిక కాయానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, నవీన్ కుమార్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన నేతలు
నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president...
Read more