ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన ఐఎఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, హర్ ప్రీత్ సింగ్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more