ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన ఐఎఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, హర్ ప్రీత్ సింగ్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more