ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ వేముకుంట లో ప్రభుత్య మండల పారిషత్ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మరియు తెలుగు మీడియం పాఠశాల ఉపాధ్యాయులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం చేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ కార్పొరేటర్ మరియు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి.ఈ కార్యక్రమంలో షైఫుల్లహ ఖాన్,ఎం.డి గౌస్,పోచయ్య,అనంత రెడ్డి,గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more