మెదక్ జిల్లా రామాయంపేటలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి గంగం పద్మ మరియు వారి కుమారుడు గంగం సంతోష్ లు కొంతమంది వ్యక్తుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన విచారకరం దురదృష్టకరం అని తెలియజేశారు. ఈ ఆత్మహత్యలకు కారణమైన వారెంతటివారైన శిక్షింపబడుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి గార్ల దృష్టికి తీసుకెల్లడానికి
ఇంటర్నేష్నల్ వైశ్య ఫెడరెషన్ కృషిచేస్తుంది.
మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ల ఆత్మ పరమాత్మ లో విలీనమవ్వాలని కోరుకుంటూ
వారి కుటుంబానికి ప్రగాఢ , సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ , వారి కుటుంబానికి అండగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలబడుతుంది తెలియజేశారు.
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more