మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, రాజీవ్ గృహ కల్ప కాలనీ సమీపంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఇక వివరాలలోకి వెళితే..
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక బాలిక మృతదేహం ఉంది అనే సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకుని, మృతురాలు స్రవంతిగా గుర్తించారు.
ఇటీవల పదో తరగతి పాస్ అయిన స్రవంతి, అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్టు తల్లిదండ్రులు విష్ణు, పద్మ తెలిపారు. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీం సహాయంతో , స్రవంతిది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు..
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more