శేరిలింగంపల్లి నియోజకవర్గం కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సురేష్ రాథోడ్ ఈ నెల 10 న జరిగిన ఎన్నికలలో రేపు జరగబోయే కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తుల్జాపూర్ లో తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more