• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

75 వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ రహమతుల్లా

TP NewsbyTP News
15/08/2021
inNews
0
75 వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ రహమతుల్లా
  • షేక్ రహమతుల్లా మైనారిటీ మోర్చా కోశాధికారి-బిజెపిపార్టీ
  • ఆలిండియా స్పోక్స్ పర్సన్

హైదరాబాద్ : ఈరోజు 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని, బేగంబజార్ డివిజన్లో డాక్టర్ సిద్దిక్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా కోశాధికారి షేక్ రహమతుల్లా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.


ఈ సందర్భంగా షేక్ రహంతుల్లా మాట్లాడుతూ…
75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సమస్యలను అధిగమించి భారతదేశం ప్రగతి దిశగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ రోజు అని తెలియజేశారు. అదేవిధంగా కరోనా అనే మహమ్మారిని సమస్యను అధిగమించి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూన్నను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు బిజెపి పార్టీ జాతీయ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

Tags: 75th independecdayall india spokes personbegambazarBJPFlag unveilingHyderabadIndiaminority morchaNational Flagshek Rehamathullaunveils
TP News

TP News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News