షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ లో తల్లిదండ్రులపై అలిగి ఒక బాలుడు పారిపోయాడు. బాలుని తల్లిదండ్రులు షాద్ నగర్ బ్లూ కోల్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన షాద్ నగర్ పోలీసులు గంట వ్యవధిలోనే పారిపోయిన బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more