షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ లో తల్లిదండ్రులపై అలిగి ఒక బాలుడు పారిపోయాడు. బాలుని తల్లిదండ్రులు షాద్ నగర్ బ్లూ కోల్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన షాద్ నగర్ పోలీసులు గంట వ్యవధిలోనే పారిపోయిన బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more