షాద్ నగర్ ఆర్ డి ఓ గా భాద్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి రాజేశ్వరి నిత్యం ప్రజల సమస్యలు, శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్నారు. సమస్యల పై తక్షణమే స్పందించి , సామాన్యుల మన్నలను అతి తక్కువ కాలం లో అందిన ఘనత ఆమెకి దక్కుంతుంది. కరోనా కష్ట కాలం లో విధులు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహహన కార్యక్రమాలు , తగు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.ధరణి నమోదు ద్వారా తమ భూములను చట్టబద్ధత కల్పించాలని పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజల సమస్యల పై తక్షణమే స్పందించి , ప్రజల కోసం అంకిత భావం తో పని చేస్తారు అని పలువురు కొనియాడారు.
బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...
Read more