షాద్ నగర్ ఆర్ డి ఓ గా భాద్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి రాజేశ్వరి నిత్యం ప్రజల సమస్యలు, శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్నారు. సమస్యల పై తక్షణమే స్పందించి , సామాన్యుల మన్నలను అతి తక్కువ కాలం లో అందిన ఘనత ఆమెకి దక్కుంతుంది. కరోనా కష్ట కాలం లో విధులు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహహన కార్యక్రమాలు , తగు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.ధరణి నమోదు ద్వారా తమ భూములను చట్టబద్ధత కల్పించాలని పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజల సమస్యల పై తక్షణమే స్పందించి , ప్రజల కోసం అంకిత భావం తో పని చేస్తారు అని పలువురు కొనియాడారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more