ప్రగతి భవన్: ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఉప్పల్ నియోజకవర్గం లోని స్టోర్మ్ డ్రైన్ వాటర్ అభివృద్ధి పనులకు దాదాపు రూ.124.64 కోట్ల వ్యయం గల పనులను వేగవంతంగా చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు . అందుకుగాను కేటీఆర్ గారు సానుకూలంగా స్పందించారు .
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more