ప్రగతి భవన్: ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఉప్పల్ నియోజకవర్గం లోని స్టోర్మ్ డ్రైన్ వాటర్ అభివృద్ధి పనులకు దాదాపు రూ.124.64 కోట్ల వ్యయం గల పనులను వేగవంతంగా చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు . అందుకుగాను కేటీఆర్ గారు సానుకూలంగా స్పందించారు .
పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...
Read more