• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

నిజాంపేట్ ప్రగతినగర్ డంపింగ్ యార్డ్ వద్ద రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం

TP NewsbyTP News
15/07/2021
inNews
0
నిజాంపేట్ ప్రగతినగర్ డంపింగ్ యార్డ్ వద్ద రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం

నిజాంపేట్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్, స్వచ్ఛ నిజాంపేట్ లో బాగంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ డంపింగ్ యార్డ్ వద్ద రీసైక్లింగ్ యూనిట్ ని మేయర్ శ్రీమతి శ్రీ. నీలగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ గోపి IAS ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నేడు మనకు అత్యంత అవసరమైనది చెత్త సేకరణ మరియు పారిశుధ్యం. అందులో భాగంగా మన ప్రాంతంలో నూతనంగా ఈ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయటం శుభపరిణమన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్ గారు,ఇంద్రజిత్ రెడ్డి , వాణిగారు,శ్రీరాములు, సుజాత, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి,తెరాస నాయకులు జగన్, మరియు సంబంధిత అధికారులు రెక్లైసింగ్ యూనిట్ నిర్వాహకులు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: Dumping yardkolan neela gopal reddyMedchalNizampetnizampet mayorpragathinagarTelangana
TP News

TP News

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
News

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

by Admin
10/05/2026
0

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...

Read more
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు

02/05/2026
బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

01/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News