శేరిలింగంపల్లి : సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ లో సంకల్ప అనాథ ఆశ్రమం లో శుక్రవారం చిన్నారులకు గాలిపటలు అందజేసిన తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమీ చైర్మన్ రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాధాశ్రమ చిన్నారులకు గాలిపటాలను అందజేయడం ఎంత సంతోషంగా ఉందన్నారు చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకొని గాలిపటాలను ఎగురవేయాలని కోరారు
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



