శేరిలింగంపల్లి : సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ లో సంకల్ప అనాథ ఆశ్రమం లో శుక్రవారం చిన్నారులకు గాలిపటలు అందజేసిన తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమీ చైర్మన్ రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాధాశ్రమ చిన్నారులకు గాలిపటాలను అందజేయడం ఎంత సంతోషంగా ఉందన్నారు చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకొని గాలిపటాలను ఎగురవేయాలని కోరారు
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...
Read more