శేరిలింగంపల్లి : సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ లో సంకల్ప అనాథ ఆశ్రమం లో శుక్రవారం చిన్నారులకు గాలిపటలు అందజేసిన తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమీ చైర్మన్ రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాధాశ్రమ చిన్నారులకు గాలిపటాలను అందజేయడం ఎంత సంతోషంగా ఉందన్నారు చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకొని గాలిపటాలను ఎగురవేయాలని కోరారు
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


