మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ కు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more