• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడమే మా లక్ష్యం అంటున్న రవికాంత్

TP NewsbyTP News
02/08/2021
inNews
0
ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడమే మా లక్ష్యం అంటున్న రవికాంత్

బాగ్ లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, ముషీరాబాద్ నియోజకవర్గ, రాంనగర్ డివిజన్ పరిధిలోని, బాగలింగంపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతీ శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

సామాజిక వేత్త, హనుమత్ దాసుడు అయినటువంటి రవికాంత్ (చిన్నా) దాతగా, గడ్డం సతీష్ కుమార్ సహకారంతో, బాగలింగంపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతీ శనివారం అన్నదానా కార్యక్రమం చేపట్టి, వందలాది మందికి కడుపునింపే కార్యక్రమం నిర్వహిస్తున్నారు..

ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ..
కలియుగ దైవం అయినటువంటి ఆ హనుమంతుని సన్నిధిలో సేవచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. నాకు కలిగినంతలో ప్రతీ శనివారం 200 మందికి ఆకలి తీర్చగలుగుతున్నాను, నా జీవితంలో ఇంతకన్నా మించిన తృప్తి ఇంకోటి లేదు అని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆలయ సేవకుడు గడ్డం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రవికాంత్ అన్నని, ఆ హనుమంతుడు చల్లగా చూడాలని, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేసేంత శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుందర్, కేశవ్, శివ కుమార్, యాదగిరి, చంటి మొదలగు వారందరికీ పేరు పేరునా గడ్డం సతీష్ ధన్యవాదాలు తెలియజేశారు..

Tags: abhayanjaneya templebaghlingampallyevery saturdayfood distributiongaddam satishHanuman templenew nallakunta
TP News

TP News

మహిళా సాధికారతకు అద్భుత వేదిక
News

మహిళా సాధికారతకు అద్భుత వేదిక

by Admin
16/08/2026
0

మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...

Read more
మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

16/08/2026
నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

08/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News