మునుగోడు మండలం లోని రావి గూడెం, జక్కలవారి గూడెం, కచలాపురం, కిష్టాపురం, కోతులాపురం, గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు చాడా సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించి బూత్ ఇంచార్జులు, కమిటీ సభ్యులు ,గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల గురించి చర్చించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more