రామంతపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు గారు డి ఈ చందన తో కలసి రామంతపూర్ డివిజన్ లో శానిటేషన్ వర్కర్స్ రోజువారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, ప్రతిరోజు సరైన సమయానికి ప్రతి ఒక్కరూ వచ్చి బయోమెట్రిక్ పద్ధతిన హాజరు ఇవ్వాలని, ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టాలని అలాగే బయోమెట్రిక్ పద్ధతిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, అలా జరగకుండా చూడాలని ఎస్ ఎఫ్ ఐ వారిని మరియు డి ఈ చందనకు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి ఆదేశించారు
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more