రామంతపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు గారు డి ఈ చందన తో కలసి రామంతపూర్ డివిజన్ లో శానిటేషన్ వర్కర్స్ రోజువారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, ప్రతిరోజు సరైన సమయానికి ప్రతి ఒక్కరూ వచ్చి బయోమెట్రిక్ పద్ధతిన హాజరు ఇవ్వాలని, ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టాలని అలాగే బయోమెట్రిక్ పద్ధతిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, అలా జరగకుండా చూడాలని ఎస్ ఎఫ్ ఐ వారిని మరియు డి ఈ చందనకు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి ఆదేశించారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more