• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Ramanthapur

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పైన సత్వరం స్పందించిన రామంతాపూర్ కార్పొరేటర్

TP NewsbyTP News
25/06/2021
inRamanthapur
0
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పైన సత్వరం స్పందించిన రామంతాపూర్ కార్పొరేటర్

రామంతాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఓల్డ్ రామంతపూర్ వార్డ్ ఆఫీస్ నుండి సెంటర్ వరకు ఉన్న డ్రైనేజీ సమస్య కాలనీవాసులు కార్పొరేటర్ బండారు శ్రీవాని వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కార్పొరేటర్ స్పందించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, ఏ ఈ విజ్ఞేశ్వరీ తో కలిసి ఓల్డ్ రామంతపూర్ లో జరుగుతున్న ఫుల్ త్రో డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా పాత పైప్లైన్ తీయించి కొత్త పైప్ లైన్స్ వేయించాలని, అప్పటివరకు సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నో ఏళ్ళ నుండి ప్రజలు పడుతున్న ఈ సమస్యను కార్పొరేటర్ దృష్టి తీసుకురాగానే వెంటనే స్పందించినందుకు కాలనీవాసులు కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాలనీవాసులు బిక్షపతి, నరసింహ, బాబు, లక్ష్మణ్, అనిల్, సత్యనారాయణ పాల్గొన్నారు. వారితో పాటు బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రాజేశ్వర్, రేపు నరసింహ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, ఉలుగొంద నారాయణ దాస్, మామిళ్ల సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు

Tags: bandaru srivani venkatraoBjp partyCorporatorMedchalramanthapurTelanganaunderground drainageuppal
TP News

TP News

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
News

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

by Admin
01/05/2026
0

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

23/04/2026
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

11/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News