రామంతపూర్ : తెలంగాణలో ఆషాడ మాస బోనాలు పండుగను పురస్కరించుకుని రామంతపూర్ కార్పోరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు, రామంతపూర్ లోని దేవాలయాల ఖర్చుల నిమిత్తము తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన చెక్కులను రామంతపూర్ నెహ్రూ నగర్ బద్ది పోచమ్మ దేవాలయ కమిటీ, మరియు నెహ్రూ నగర్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీల సభ్యులు ముత్తినేని జగదీష్, లింగం, తల బాలకృష్ణ, పిల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more