రామంతపూర్ : తెలంగాణలో ఆషాడ మాస బోనాలు పండుగను పురస్కరించుకుని రామంతపూర్ కార్పోరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు, రామంతపూర్ లోని దేవాలయాల ఖర్చుల నిమిత్తము తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన చెక్కులను రామంతపూర్ నెహ్రూ నగర్ బద్ది పోచమ్మ దేవాలయ కమిటీ, మరియు నెహ్రూ నగర్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీల సభ్యులు ముత్తినేని జగదీష్, లింగం, తల బాలకృష్ణ, పిల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more


