• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య కు తక్షణమే స్పందించిన రామంతాపూర్ కార్పొరేటర్

TP NewsbyTP News
28/07/2021
inNews
0
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య కు తక్షణమే స్పందించిన రామంతాపూర్ కార్పొరేటర్

రామంతపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా రామంతపూర్ డివిజన్ లో ఈరోజు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, రామంతపూర్ ప్రగతినగర్ నుండి రామంతపూర్ ఇందిరా నగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తలెత్తడంతో, ప్రగతి నగర్ కాలనీ వాసులు ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు.

కార్పొరేటర్ వెంటనే స్పందించి అధికారులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డి ఈ నాగమణి, ఏ ఈ విఘ్నేశ్వరీ లను పిలిచి వారితో పర్యటించి ఇలాంటి సమస్యలు పునరావృతం కావద్దని సమస్య తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించడంతో అధికారులు స్పందించి వెంటనే ఎయిర్ టెక్ వాహనము పిలిపించి ప్రాబ్లం క్లియర్ చేయించడం జరిగినది. దానిలో భాగంగా కాలనీవాసులు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

Tags: bandaru srivani venkatraoCorporatordrainage problemspragathinagarramanthapurramanthapur water problemsunderground drainage
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News