ప్రగతి భవన్ లోని సీఎం కేసీఆర్ నివాసంలో ఇవాళ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎంకు తమ సోదరీమణులు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మలు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more