కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నీ 132 జీడిమెట్ల డివిజన్ పరిధలోని అయోధ్య నగర్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి రావడం, మునగడం జరుగుతుంది అని స్థానిక ప్రజలు తెలియజేయగా, అక్కడికి 132 డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ సురేంద్ర నాయక్ గారి తో కలిసి వెళ్లి కాలనీ వాసుల అభ్యర్థనలు విని, ఏ. ఇ సురేంద్ర నాయక్ గారికి వివరించి అతి త్వరగా ఆ యెక్క సమస్య పరిష్కార మార్గాలు, చర్యలు సూచించి ,త్వరలోనే సమస్య పరిష్కాకారం అవుతుంది అని ప్రజలకు బిజేపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి గారు తెలియజేశారు.
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more