తెలంగాణ : తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పివి నరసింహా రావు. ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుంటూ, తొలిపలుకు ఘననివాలి..
జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి కేంద్రంపై ఒత్తిడి కోసం జాతీయ స్థాయిలో మహా ఉద్యమం చేపట్టాలి: దుండ్ర కుమారస్వామి జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలను...
Read more



