తెలంగాణ : తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పివి నరసింహా రావు. ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుంటూ, తొలిపలుకు ఘననివాలి..
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు రాజకీయంగా, ఆర్థికంగా,...
Read more