పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పూడి భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సరైన పత్రాలు లేనప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. గిరిజన కుటుంబాలకు 10 లక్షల గిరిజనబందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more