పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పూడి భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సరైన పత్రాలు లేనప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. గిరిజన కుటుంబాలకు 10 లక్షల గిరిజనబందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more