శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ,అభివృదే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసనసభ్యులు,అరేకపూడి గాంధీ, జన్మదినాన్ని పురస్కరించుకుని వారి నివాసం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు హాఫీజ్ పెట్,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more