చిల్కనగర్: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ లోని, చిల్కానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆహ్ యూత్ వ్యవస్థాపకులు పిట్టల నరేష్ ముదిరాజ్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూత్ సభ్యులు మరియు స్థానిక తెరాస నాయకులు స్థానిక యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...
Read more