చిల్కనగర్: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ లోని, చిల్కానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆహ్ యూత్ వ్యవస్థాపకులు పిట్టల నరేష్ ముదిరాజ్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూత్ సభ్యులు మరియు స్థానిక తెరాస నాయకులు స్థానిక యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more