చిల్కనగర్: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ లోని, చిల్కానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆహ్ యూత్ వ్యవస్థాపకులు పిట్టల నరేష్ ముదిరాజ్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూత్ సభ్యులు మరియు స్థానిక తెరాస నాయకులు స్థానిక యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more