నాచారం : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డికి నాచారం డివిజన్ రెడ్డి సంఘం అధ్యక్షులు
ఎర్రం శ్రీనివాస్ రెడ్డి నాచారం పరిధిలోని బాబా నగర్ వద్ద గల రెడ్డి స్మశానవాటికలో కనీస సౌకర్యాల కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి సాయి జైన్ శేఖర్, భూపాల్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి ,కృష్ణారెడ్డి, సాయి జైన్ శేఖర్, కట్ట బుచ్చన్న , గరిక సుధాకర్, శ్రీరామ్ సత్యనారాయణ, అంజి గౌడ్, హరిప్రసాద్, చంద్రశేఖర్, అశోక్ రాజేష్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more