పీర్జాదిగూడ: మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వ డివిజన్ పట్టణ ప్రగతి 4 వ రోజులో భాగంగా తన డివిజన్ లోని మునిసిపల్ మరియు శానిటైజషన్ సిబ్బందికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబంతో కూర్చొని కలసి భోజనం చేసిన 19 డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more