పీర్జాదిగూడ: మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వ డివిజన్ పట్టణ ప్రగతి 4 వ రోజులో భాగంగా తన డివిజన్ లోని మునిసిపల్ మరియు శానిటైజషన్ సిబ్బందికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబంతో కూర్చొని కలసి భోజనం చేసిన 19 డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


