పీర్జాదిగూడ: మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వ డివిజన్ పట్టణ ప్రగతి 4 వ రోజులో భాగంగా తన డివిజన్ లోని మునిసిపల్ మరియు శానిటైజషన్ సిబ్బందికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబంతో కూర్చొని కలసి భోజనం చేసిన 19 డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more