పీర్జాదిగూడ: మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వ డివిజన్ పట్టణ ప్రగతి 4 వ రోజులో భాగంగా తన డివిజన్ లోని మునిసిపల్ మరియు శానిటైజషన్ సిబ్బందికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబంతో కూర్చొని కలసి భోజనం చేసిన 19 డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more