తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను శుక్రవారం రోజు పల్లెపు సతీష్ ఆధ్వర్యంలో యువకులు కలిసి శుబాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బక్కిని నరసింహను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీశ్, శివకాంత్ ,అనిల్,విజయ్ కుమార్, పులి,గ్రేటర్ హైదరాబాద్ ముదిరాజ్ సభ అద్యక్షుడు మధు ముదిరాజ్ తదితులు పాల్గోన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more