సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా, టకారా బస్తీలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలకు హాజరుకావాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సికింద్రాబాద్ శాసనసబ్యులు తిగుళ్ళ పద్మారావు గౌడ్, తిగుళ్ళ రామేశ్వర్ గౌడ్ ఇద్దరు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more