సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా, టకారా బస్తీలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలకు హాజరుకావాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సికింద్రాబాద్ శాసనసబ్యులు తిగుళ్ళ పద్మారావు గౌడ్, తిగుళ్ళ రామేశ్వర్ గౌడ్ ఇద్దరు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more