సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా, టకారా బస్తీలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలకు హాజరుకావాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సికింద్రాబాద్ శాసనసబ్యులు తిగుళ్ళ పద్మారావు గౌడ్, తిగుళ్ళ రామేశ్వర్ గౌడ్ ఇద్దరు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more