సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా, టకారా బస్తీలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలకు హాజరుకావాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సికింద్రాబాద్ శాసనసబ్యులు తిగుళ్ళ పద్మారావు గౌడ్, తిగుళ్ళ రామేశ్వర్ గౌడ్ ఇద్దరు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more