సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా, టకారా బస్తీలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలకు హాజరుకావాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సికింద్రాబాద్ శాసనసబ్యులు తిగుళ్ళ పద్మారావు గౌడ్, తిగుళ్ళ రామేశ్వర్ గౌడ్ ఇద్దరు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more