సికింద్రాబాద్ : తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సీతాఫల్మండి డివిజన్లో నివసిస్తున్న శ్రీమతి శ్రావంతి చికిత్స కోసం రూ .1 లక్షల సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more