సికింద్రాబాద్ : తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సీతాఫల్మండి డివిజన్లో నివసిస్తున్న శ్రీమతి శ్రావంతి చికిత్స కోసం రూ .1 లక్షల సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని అందజేశారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more