సికింద్రాబాద్ : తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సీతాఫల్మండి డివిజన్లో నివసిస్తున్న శ్రీమతి శ్రావంతి చికిత్స కోసం రూ .1 లక్షల సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని అందజేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more