సికింద్రాబాద్ : తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సీతాఫల్మండి డివిజన్లో నివసిస్తున్న శ్రీమతి శ్రావంతి చికిత్స కోసం రూ .1 లక్షల సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని అందజేశారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more