• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ మోటో వన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

AdminbyAdmin
31/03/2022
inBusiness, Featured
0
One moto hyderabad

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ విస్తృతి చూస్తూనే ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో జనాలు కూడా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ పైనే మొగ్గు చూపుతున్నారు. దీంతో అనేక కంపెనీలు ఈ బిజినెస్ ను ఇండియాలో ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా బ్రిటన్‌కి సంస్థ మోటో వన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.

హైదరాబాద్‌లో షేక్‌పేటలో మోటో వన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్ర వాణిజ్య పరిశమ్రల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ దీనిని నిన్న ప్రారంభించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల ఎలా పనిచేస్తాయి? చార్జింగ్‌ ఎలా చేయాలి? బ్యాటరీ సామర్థ్యం లాంటి లైవ్ ఎక్స్పీరియెన్స్ ను వినియోగదారులకు ఇవ్వడానికి దీనిని అందుబాటులోకి తెచ్చిన్నట్టు వన్‌మోటో ఇండియా వ్యవస్థాపకుడు మహ్మద్‌ ముజామిల్‌ రియాజ్‌ తెలిపారు.

Tags: Hyderabadone moto
Admin

Admin

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
News

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

by Admin
13/12/2025
0

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

06/12/2025
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News