• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో గుంతల మయమైన రోడ్లు పట్టించు కొని అధికారులు,ప్రజా ప్రతినిధులు

AdminbyAdmin
06/07/2022
inNews
0
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో గుంతల మయమైన రోడ్లు పట్టించు కొని అధికారులు,ప్రజా ప్రతినిధులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో గుంతల మయమైన రోడ్లు పట్టించు కొని అధికారులు,ప్రజాప్రతినిధులు-

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఉన్న నేషనల్ హైవే భవాని హార్డ్వేర్ షాప్ నుండి భిక్షపతి ఎనక్లేవ్ వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలమయమై, బురద నీటితో ఉందని ఆరోపిస్తున్నారు.ఈ దారి లో
స్కూల్ పిల్లలకు,కాలనీ వాసులు,బస్తి వాసులకు,అపార్ట్మెంట్ వాసులకు నడవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందిలు పడుతున్న అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని అటు వైపు చూసిన పరిస్థితి లేదు అని తెలియజేశారు.కాంట్రాక్టర్లు పైప్ లైన్ వేసి కనీసం గుంతలు కూడా పూడ్చకుండా వదిలివేసి వెళ్లడం తో రోడ్ వేసే GHMC ,పైప్ లైన్ వేసిన వాటర్ వర్కస్ వారికి సమన్వయం లేకపోవడం,కనీసం ప్రజా ప్రతినిధుల పట్టించుకోకపోవడం లేదు. గత 2 -3 నెలలుగా స్కూల్ పిల్లలు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.త్వరలో రోడ్డు వేసి ప్రజా ఇబ్బందులను తీర్చాలని లేని ఎడల ప్రజలతో కలిసి రోడ్డు పై ధర్నా చేస్తాం అని బీజేపీ పార్టీ హెచ్చరిస్తోంది.

Tags: Governament of TelanganaHyderabadkalvakuntla chandra shekar RaoKCRTelangana
Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News