హబ్సిగూడా : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, హబ్సిగూడా లో శ్రీ కోదండరామస్వామి ఆలయం యొక్క నూతన కార్యవర్గం ఏన్నుకోబడింది. ఆలయ కమిటీ పిలుపు మేరకు ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి, హబ్సిగూడా కార్పొరేటర్ కక్కిరేణి చేతనహరిష్, హబ్సిగూడా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కక్కిరెని హరీష్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు న్యాలకొండ సుమన్ రావు, సంజయ్ పటేల్ ,జిల్లెల రవీంద్రరెడ్డి, టీ రాఘవేందర్ రెడ్డి నూతన కార్యవర్గాన్నికి శుభాకాంక్షలు తెలిపారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more