వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్ననగర్ లో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగ రావు కలిసి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ, ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ,గొట్టిముక్కుల పెద్ద భాస్కర్ రావు,హరినాథ్,ఆంజనేయులు,బాబురావు,రాఘవలు,చంద్రశేఖర్,శ్రీశైలంగౌడ్,సుబ్బారావు,విజయ్, మోహన్,రవికుమార్, కొండలరావు,పద్మారావు, ఆంజనేయులు,రాజు,వెంకటేష్ బండఅప్ప,హయత్,నరేంద్ర, అంజన్ రావు,మురళి,విజయ్,కమలాకర్,గంగాధర్,వినోద్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more