జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లవ కుమార్ మిత్రమండలి ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాధష్ మహేష్,నరేష్, మండలి సభ్యుడు మీసం లవకుమర్,రాజేష్,జాదవ్,అజారుద్దీన్, కార్తిక్, భాస్కర్, రాజ,దీపక్,బాలాజీ, యుగెoదార్, రాహుల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more