జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లవ కుమార్ మిత్రమండలి ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాధష్ మహేష్,నరేష్, మండలి సభ్యుడు మీసం లవకుమర్,రాజేష్,జాదవ్,అజారుద్దీన్, కార్తిక్, భాస్కర్, రాజ,దీపక్,బాలాజీ, యుగెoదార్, రాహుల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more