పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి నియోజకవర్గ, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం మరియు వెన్నంపల్లి గ్రామంలో స్థానిక నాయకులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి మొహర్రం (పీరీలు) వేడుకల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి హైదరాబాద్, కాచిగూడ: దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వ...
Read more


