పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి నియోజకవర్గ, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం మరియు వెన్నంపల్లి గ్రామంలో స్థానిక నాయకులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి మొహర్రం (పీరీలు) వేడుకల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more


