పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి నియోజకవర్గ, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం మరియు వెన్నంపల్లి గ్రామంలో స్థానిక నాయకులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి మొహర్రం (పీరీలు) వేడుకల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more