పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పర్స చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత కొల రాజు, మహేష్, శివ, బబులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more