పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పర్స చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత కొల రాజు, మహేష్, శివ, బబులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more