పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పర్స చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత కొల రాజు, మహేష్, శివ, బబులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more