వలిగొండ : నాగారం గ్రామానికి చెందిన బర్ల బీరప్ప 75 సంవత్సరాలు ఇటీవల కాలంలో కరోన సోకడంతో గాంధీ హాస్పిటల్ లో చేరారు. కరోనా మహమ్మారి కాటుకు బిరప్ప తుది శ్వాస విడిచారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG-20210525-WA0035.jpg)
కోవిడ్ ప్రోటోకల్స్ అనుసరించి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతున్నది అని కుటుంబ సభ్యులు తెలిపారు. బిరప్ప మృతి పట్ల నాగారం గ్రామ సర్పంచ్ తీగల కృష్ణయ్య గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు..