యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో 8వ వార్డులో డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, కౌన్సిలర్ పంగ రెక్క, శాని టైఇన్స్పెక్టర్ ప్రసాద్, వార్డు ఇన్చార్జి లహరి, కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబితగోపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more