యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో 8వ వార్డులో డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, కౌన్సిలర్ పంగ రెక్క, శాని టైఇన్స్పెక్టర్ ప్రసాద్, వార్డు ఇన్చార్జి లహరి, కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబితగోపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more