యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో 8వ వార్డులో డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, కౌన్సిలర్ పంగ రెక్క, శాని టైఇన్స్పెక్టర్ ప్రసాద్, వార్డు ఇన్చార్జి లహరి, కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబితగోపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more