కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో వినాయక చవితి సందర్బంగా అంజయ్య నగర్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన, వినాయక మండపంలోని 13 రోజులు పూజలు అందుకున్న గణపతి లడ్డు ఏడునాగులపల్లి గ్రామ వాస్తవ్యులు ముక్కెర రమేష్ 2.65 రెండు లక్షలు అరవై ఐదు రూపాయలకు దక్కించుకున్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more