కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో వినాయక చవితి సందర్బంగా అంజయ్య నగర్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన, వినాయక మండపంలోని 13 రోజులు పూజలు అందుకున్న గణపతి లడ్డు ఏడునాగులపల్లి గ్రామ వాస్తవ్యులు ముక్కెర రమేష్ 2.65 రెండు లక్షలు అరవై ఐదు రూపాయలకు దక్కించుకున్నారు.
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more